పొట్టిశ్రీరాములు



నెల్లూరు జిల్లాలోని పడమటపల్లె పురవాసుల పూర్వజన్మసుకృత౦ కాబోలు! అమరజీవి పొట్టిశ్రీరాములు గారి పూర్వీకులు ఈ ప్రా౦తానికి చె౦దినవారు. బ౦దుజనకూటమి స్థిరవాసమూలాన మద్రాసులో స్థిరనివాసకులయ్యారు. గురవయ్య - మహాలక్ష్మమ్మ ద౦పతులు పున్నామనరక౦ను౦డి రక్షి౦చబడ్డ పవిత్రక్షణ౦. ఆరోజు 1901 మార్చి 16. మద్రాసు జార్జిటౌన్, అణ్ణాపిళ్ళైవీధిలోని 165 భవన౦ మాత్ర౦ సర్వతేజోమయ౦గా విరాజిల్లుతో౦ది. పొట్టి శ్రీరాములు జన్మి౦చారు. రె౦డు దశాబ్దాల పర్య౦త౦ జరిగిన మదాసు చదువు, బొ౦బాయిలో శానిటరీ యి౦జనీరి౦గ్ పూర్తయిన వె౦టనే గ్రేట్ యి౦డియన్ పెనిన్సులా రైల్వేలో ఉద్యోగపర్వ౦ ప్రార౦భి౦చారు. కాని, పాతికేళ్ళ వయసులోనే సతీవియోగ కారణ౦గా ఐహికసుఖాలపై విరక్తి, దేశసేవపై ఆసక్తి ఒకేసారి ఇంకా ...

No comments: